Ultimate magazine theme for WordPress.

మనిల్లు కార్యక్రమంలో సన్మానం

Post top
home side top

ప్రజాలహరి. .

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో పోరాటమే జీవితం,జీవితమే పోరాటంగా మలుచుకుని బరిగీసి కొట్లాడిన ఎర్రని మందారం, వాడిపోని వసంతం కామ్రేడ్ రంగమ్మ కు చింతలపల్లి నిర్మలాదేవి-నారాయణరావు గారి స్మృతి జీవన సాఫల్య పురస్కారం _2023 కార్యక్రమం ఆలగడపలో మట్టి మనిషి వెనేపల్లి పాండురంగారావు మనిల్లులో జరిగింది.ఈ కార్యక్రమంలో రంగమ్మ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అద్యక్షుడు అంబటి నాగయ్య, మట్టి మనిషి పాండురంగారావు,మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి, దుశ్చర్ల సత్యనారాయణ,దాసి సుదర్శన్, భాస్కర్ రావు,నిర్మల నాగర్ కర్నూల్ సాహితీ బ్రృందం, కలిమెల నాగయ్య, నారాయణరెడ్డి, శర్మన్న, మనోజ్, రామయ్య , రమేష్,వనపట్ల సుబ్బయ్య, రమేష్, మద్దిలేటి హరి గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.