Ultimate magazine theme for WordPress.

46 మంది హిజ్రాలపై కేసు నమోదు

Post top

46 మంది హిజ్రాల బైండోవర్…..                      మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్                                      మిర్యాలగూడ పట్టణంలోని ఒన్ టౌన్ పోలిస్ స్టేషన్‌లో మంగళవారం రెండు వర్గాల హిజ్రాలు గొడవ పడ్డ సంఘటనలో వన్ టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం నందిని, బాలమ్మ వర్గాలకు చెందిన 46 మంది హిజ్రాలపై సీ ఆర్పీ సీ 107 క్రింద కేసు నమోదు చేసి తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. శుభకార్యాలు , నూతన వ్యాపారాల ఓపెనింగ్ ల వద్దకెళ్ళి డబ్బు వసూళ్ళకు పాల్పడితే డయల్ 100 కి లేదా పోలీసులకు సమాచారమివ్వాలని మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ రాఘవేంద్ర కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.