Ultimate magazine theme for WordPress.

విద్యా విధానంపై రెండు రాష్ట్రాల మంత్రులు మాటల యుద్ధం

Post top

విద్యా విధానంపై రెండు రాష్ట్రాల మంత్రులు మాటలు యుద్ధం..

ప్రజాలహరి జనరల్ డెస్క్..

ఆంధ్ర ప్రదేశ్ ఐఐటిఫలితాలు విడుదల సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణలో చూచి రాతలు కుంభకోణాలు టీచర్ల బదిలీలు కూడా సరిగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నదని చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ను ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మించుకోలేని వాళ్లు కుంభకోణాల్లో పూర్తిగా మునిగితేలి భూకబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా విమర్శిస్తున్నారని ఒక టీచర్ బదిలీ కావాలంటే మంత్రి వద్ద లక్ష ఐదు లక్షల రూపాయలు పట్టుకొని ఉంటేనే ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు పోటీ అని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలు, తెలంగాణ విద్యా విధానం భారతదేశానికి మార్గదర్శకంగా ఉందని పేర్కొన్నారు. tspsc ఎవరు బయట పెట్టలేదని. ప్రభుత్వమే లోసుగులును గుర్తించి అందుకు బాధ్యులైనకఠిన చర్యలు తీసుకుంటుదని పేర్కొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.