Ultimate magazine theme for WordPress.

ఈనెల 16 న మిర్యాలగూడ ఎన్ఎస్పి గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…..ఈనెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలోని ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో మిర్యాలగూడ నియోజకవర్గ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  సన్నాహక సమావేశం జరుగుతున్నదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ర తోపాటు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరవుతారని ఎమ్మెల్యే ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మాజీసర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు అందరు హాజరై సమావేశ విజయవంతం చేయాలని కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.