Ultimate magazine theme for WordPress.

శబరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు బిస్కెట్లు పంపిణీ చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

శబరి ఎక్స్ప్రెస్ రైల్వే ప్రయాణికులకు మంచినీళ్లు బిస్కెట్లు సరఫరా చేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి…మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఆదివారం తిరువనంతపురం వెళ్ళే *శబరి ఎస్ప్రెస్* రైలు దాదాపు 4 గంటలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి* ఫోన్ చేసి ట్రైన్ లోని మహిళలు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుతున్న సందర్భంలోవెంటనే వెళ్లి రైవ్వే సిబ్బందితో మాట్లాడి అనంతరం ప్రయాణికులకు, *4 వేల వాటర్ బాటిల్స్, 6వేల బిస్కెట్స్ ప్యాకిట్స్* పంపిణీ చేయడం జరిగింది… ప్రయాణికులు ఆనందంతో MLA కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.