శబరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు బిస్కెట్లు పంపిణీ చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
శబరి ఎక్స్ప్రెస్ రైల్వే ప్రయాణికులకు మంచినీళ్లు బిస్కెట్లు సరఫరా చేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి…మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఆదివారం తిరువనంతపురం వెళ్ళే *శబరి ఎస్ప్రెస్* రైలు దాదాపు 4 గంటలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి* ఫోన్ చేసి ట్రైన్ లోని మహిళలు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుతున్న సందర్భంలోవెంటనే వెళ్లి రైవ్వే సిబ్బందితో మాట్లాడి అనంతరం ప్రయాణికులకు, *4 వేల వాటర్ బాటిల్స్, 6వేల బిస్కెట్స్ ప్యాకిట్స్* పంపిణీ చేయడం జరిగింది… ప్రయాణికులు ఆనందంతో MLA కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.