Ultimate magazine theme for WordPress.

మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం

Post top
home side top

ప్రజాలహరి జనరల్ డెస్క్..

మహబూబ్నగర్ జిల్లా సానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి చెందిన నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. మన్నే జీవన్ రెడ్డికి (కాంగ్రెస్)652, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు వచ్చాయి. దీంతో నవీన్ కుమార్ రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.