ప్రజాలహరి హైదరాబాద్
రాష్ట్రంలోపరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ క్యాడర్ లోని అధికారులను సబ్ – కలెక్టర్లు గా నియమించిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసింది
ఉట్నూర్, భద్రాచలం, కాటారం, కామారెడ్డి, బాన్స్ వాడ, కల్లూరు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, అచ్చంపేట, మిర్యాలగూడ, దేవరకొండ, బైంసా, బోధన్, నారాయణ ఖేడ్, తాండూరు లకు సబ్ కలెక్టర్ ల నియామకం.