మిర్యాలగూడ ప్రజాలహరి.
నల్గొండ ఎస్ ఎల్ బి సి ఏ ఎమ్ ఆర్ పి ఒకటవ టన్నెల్ ఔట్లెట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లాకలెక్టర్ నారాయణరెడ్డి ఇంజనీరింగ్అధికారులను ఆదేశించారు. జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ తో కలిసి ఎస్ఎల్బీసీ ఏఎమ్ఆర్పి ఒకటవ టన్నెల్ ఔట్లెట్ ను సందర్శించారు.