ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
.
ప్రజాలహరి హైదరాబాద్….. ధర్మపురి శ్రీనివాస్ (83) తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాతగా వ్యవహరించారు అదేవిధంగా ఆయన నిజాంబాద్ ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం నేతగా గుర్తింపు పొందారు. బీసీ నేతగా గుర్తింపు పొందారు ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడుగా ధర్మపురి సంజయ్ కొనసాగుతున్నారు. రెండో కుమారుడు ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ మేయర్గా పనిచేశారు గతంలో