Ultimate magazine theme for WordPress.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి.

 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహా దారుడు వేo నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.