ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
స్థానిక మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ శివారులో గల దుబ్బ తండలో కోడిపందాల స్థావరంపై రూరల్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని నాలుగు బైకులు నాలుగు మొబైల్ ఫోన్లో వారి వద్ద నుండి స్వాధీనపరచుకొని ముగ్గురిని రిమాండ్కు పంపించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు ఇందులో ఎస్సై, శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్లు సైదులు రమణ ఏడుకొండలు సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు