Ultimate magazine theme for WordPress.

వైయస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి   మరియు డిసిసి అధ్యక్షుడు  కేతావత్ శంకర్ నాయక్  మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ నందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ YSR గారు తెలుగు ప్రజల హృదయాల్లో ఎల్లపుడూ సజీవంగానే ఉంటారని వారు స్ఫూర్తితో పట్టణాలను పరిశుభ్రంగా స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి అనే ఉద్దేశంతో ఈ *జులై నెల 11 నుంచి 14 వ తేదీ వరకు నాలుగు రోజులు* పట్టణంలో *కాంగ్రెస్ పార్టీ మరియు BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్* నిర్వహించి.. ప్రస్తుతం ఉన్న పారిశుధ్య కార్మికులతో పాటు అదనంగా వార్డ్ కి 10 మంది చొప్పున పారిశుధ్య కార్మికులను కేటాయించి, *రోజుకు 12 వార్డ్ లుగా నాలుగు రోజులు 48వార్డ్ లలో స్వచ్చ పట్టణం* కార్యక్రమం నిర్వహించి డ్రైనేజ్లను పూర్తిగా శుభ్రంగా చేయించి రానున్న *ఆగస్టు 15 , 78వ స్వతంత్ర దినోత్సవం* వరకు మిర్యాలగూడ పట్టణంలో ప్రతీ డ్రైనేజ్ శుభ్రంగా ఉండేలా చేయబోతున్నాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.