Ultimate magazine theme for WordPress.

అధికారులలో మార్పు రావాలి. రైతుకు సేవ చేయాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

Miryalaguda prajalahari.. అధికారుల్లో మార్పు రావాలి అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మార్కెట్ యార్డు కార్యాలయం నందు మార్కెట్ సెక్రటరీ మరియు ఇతర ఉద్యోగులతో రివ్యూ కార్యక్రమం నిర్వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి  అధికారులతో మాట్లాడుతూ మార్కెట్ యార్డు లో చాలా మార్పులు జరగాలి.. మార్కెట్ వచ్చే రైతుకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి… ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ బాధ్యతగా పని చేయాలని సూచించారు .. అలాగే ఉద్యోగులతో మాట్లాడి మార్కెట్ యార్డు పూర్తి వివరాలు తెలుసుకున్నారు ..

post bottom

Leave A Reply

Your email address will not be published.