Ultimate magazine theme for WordPress.

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం _*గౌరవ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి *_ పిలుపుమే _*వనమహోత్సవం*_ కార్యక్రమం తేది: 12.07.2024 నాడు ఉదయం 09.30 గంటలకు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన _*ముఖ్య అతిథిగా  మిర్యాలగూడ శాసనసభ సభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి  చేతుల మీదుగా _*ఇందిరమ్మ కాలనీలోని ఫేస్ IV*_ నందు సుమారుగా _*300 మొక్కలు నాటడం*_ జరిగింది. ఇట్టి కార్యక్రమం ను ఉద్దేశించి _ శాసన సభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి_ ప్రతి వార్డులో ప్రతి ఇంటి యందు రెండు ముక్కలు చొప్పున నాటి పర్యావరణం ను పరిరక్షించవలెను అని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, _*అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ ఉద్యోగులు*_ పాల్గొనడం జరిగినది.

post bottom

Leave A Reply

Your email address will not be published.