మిర్యాలగూడ ప్రజాలహరి… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం _*గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి *_ పిలుపుమే _*వనమహోత్సవం*_ కార్యక్రమం తేది: 12.07.2024 నాడు ఉదయం 09.30 గంటలకు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన _*ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా _*ఇందిరమ్మ కాలనీలోని ఫేస్ IV*_ నందు సుమారుగా _*300 మొక్కలు నాటడం*_ జరిగింది. ఇట్టి కార్యక్రమం ను ఉద్దేశించి _ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి_ ప్రతి వార్డులో ప్రతి ఇంటి యందు రెండు ముక్కలు చొప్పున నాటి పర్యావరణం ను పరిరక్షించవలెను అని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, _*అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ ఉద్యోగులు*_ పాల్గొనడం జరిగినది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.