వేములపల్లి ప్రజాలహరి…….. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి . పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు .. అలాగే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువులు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వారికి బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలి అని అన్నారు… అనంతరం పిల్లలతో కలసి అక్షరాలు దిద్ధించారు .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.