వేములపల్లి ప్రజాలహరి……. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోటు బుక్స్ అందజేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల క్లాస్ రూమ్స్ పరిశీలించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.