Ultimate magazine theme for WordPress.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

వేములపల్లి ప్రజాలహరి……. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోటు బుక్స్ అందజేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల క్లాస్ రూమ్స్ పరిశీలించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.