Ultimate magazine theme for WordPress.

జిల్లా మంత్రుల చేత ఫ్లై ఓవర్ల నిర్మాణముకు శంకుస్థాపన… లక్ష్మారెడ్డి

Post top
home side top

*4 ఫ్లైఓవర్స్ నిర్మాణానికి రేపే భూమి పూజ..MLA -BLR*

ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం Y జంక్షన్ నందు R& B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి * మరియు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి , ఆధ్వర్యంలో *4 ఫ్లైఓవర్స్* నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది..అనంతరం *మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నందు* మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో *30 టన్నుల బియ్యం* పంపిణీ ప్రారంభించడం జరుగుతుంది … ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నకిరేకల్ ఎమ్మెల్యే, వేముల వీరేశం , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే , కుందూరు జైవీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు, కేతావత్ శంకర్ నాయక్ ..పాల్గొంటున్నారు … కావున మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము ..

post bottom

Leave A Reply

Your email address will not be published.