మిర్యాలగూడ ప్రజాలహరి.. హాస్టల్స్ ను ఆకస్మికంగా పనిచేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
శనివారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ నందు గల
*MJPTBCWR BOYS Hostel* నీ విద్యార్థుల నుంచి ఫిర్యాదు చేయడంతో ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. విద్యార్థుల బోజనాలను పరిశీలించారు ..
అనంతరం ఫుడ్ మెనూ నీ పరిశీలించడం జరిగింది.. ఆహారంలో నాణ్యత లేకపోవడంతో వార్డెన్ పై సిబ్బందిపై ..
మీ పిల్లలకు ఐతే ఇలాగే పెడతారా అని మండిపడ్డారు ..
అనంతరం స్టోరూం లో కూరగాయలు నాణ్యత లేకపోవడంతో కాంట్రాక్టర్ కి కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.. RCO గారికి కాల్ చేసి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు..
అనంతరం విద్యార్థులతో కలసి మాట్లాడుతూ మీరంతా క్రమశిక్షణతో ఉంటూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి..
*ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేయండి అంటూ విద్యార్థులకు వారి ఫోన్ నెంబర్ ఇచ్చారు..*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..