Ultimate magazine theme for WordPress.

వరద బాధితుల సహాయార్థం 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించిన మహేష్ బాబు

Post top
home side top

ప్రజాలహరి, హైదరాబాద్. వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.