తిరుపతి లడ్డు తయారీలో నాణ్యత లేకపోవడం హిందూ సంప్రదాయం అవమానించడమే..
ప్రజాలహరి మిర్యాలగూడ… తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత లేకపోవడం చాలా విచారకరమైనదని ఇది హిందూ సాంప్రదాయం అవమానించడమేనని మిర్యాలగూడ చెందిన పురోహితులు మధురాంతకం సుధాకర్ శర్మ పేర్కొన్నారు… హిందూ వ్యవస్థ పై అన్ని రకాల దాడులు జరుగుతున్నాయని ఈ దాడులను మనం నిలువరించాలని ఆయన చెప్పారు. భవిష్యత్తులో అన్నిటిలో కూడా ఇదే కల్తీ తో హిందూ సాంప్రదాయం అవమాన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.