ఈరోజు సాగర్ నియోజకవర్గంలో అన్ని రకాల భూసమస్యల పరిష్కారం కొరకు, *తిరుమల గిరి, సాగర్ మండలాలను భూమాత పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సందర్భంగా* మండల మరియు గ్రామస్థులతో ఏర్పాటు చేసిన ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్దలు సీనియర్ నాయకుడు *గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి , నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి . డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలలో అటవీ పరిసర గిరిజన రైతుల కోసం కూడా పైలెట్ ప్రాజెక్టు తీసుకొని రావాలని మంత్రి గారిని కోరడం జరిగింది…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.