వేములపల్లి ప్రజాలహరి…ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాల్వ లో గల్లంతైన మహిళ వేములపల్లి మండలం రావువారిగూడెం అంగన్ వాడి టీచర్ పెరబోయిన అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పెర్స్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జొన్నలగడ్డ వెంకటరమణ మరియు మజ్జిగపు సునీత కోరారు. విధినిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడం చాలా బాధాకరం అని నిరుపేద కుటుంబానికి చెందిన అనూషకు ప్రభుత్వం సహాయం చెయ్యాలని సంఘ పక్షాన కోరుతున్నామని చెప్పారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.