ప్రజాలహరి …కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి , ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డి , ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.