మిర్యాలగూడ ప్రజాలహరి…ఈరోజు అడవిదేవులపల్లి మండలం ముల్కచెర్ల గ్రామానికి చెందిన రైతు కూలీ *జటావత్ నాగమణి * పిడుగు పాటుతో స్వర్గస్థులు అవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి *..
వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు…
అలాగే అధికారులతో మాట్లాడి వారికి ఆర్థిక సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.. వెంటనే నష్ట పరిహారం అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.