Ultimate magazine theme for WordPress.

ఫోటోగ్రాఫర్ నాగయ్య రోడ్డు ప్రమాదoలో మృతి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన పొడశేటీ నాగయ్య బుధవారం రాత్రి ఆలగడప శివారులో రోడ్డు ప్రమాదాన్ని గురై మృతి చెందారు.. నాగయ్య ఫోటో జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నారు. అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో కూడా సేవలందిస్తున్నారు. ఆయన మరణం పట్ల జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.