అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు
పరిహారం చెల్లిస్తాం.MLA_BLR
వేములపల్లి/ మాడుగుల పల్లి( ప్రజాలహరి) అకాల వర్షంతో పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం వేములపల్లి, మాడుగుల పల్లి మండలాల్లోని గ్రామాలను నష్టపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట నష్టపోయిన రైతులందరూ ఎలాంటి అధైర్య పడుద్దని ఆయన కోరారు, పంటలు దెబ్బతిన్న పంట పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నష్టపరిహారం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానని ఆయన రైతులకు సూచించారు. తక్షణమే నష్టపోయిన ప్రతి ఒక్క రైతు వివరాలను సేకరించి ఉన్నది అధికారులకు తెలియజేస్తానని ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి ఎల్ అర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.