Ultimate magazine theme for WordPress.

నాగయ్య మృతి పట్ల సంతాప వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ వాస్తవ్యులైన *ప్రెస్ ఫోటోగ్రాఫర్ పొడిసేటి నాగయ్య* ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మరణించిన వార్త తెలుసుకొని నాగయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ప్రమర్శించిన *మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి

ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్,BRS మండల పార్టీ ఉపాధ్యక్షులు పద్మయ్య, మాజీ సర్పంచి చిమ్మట మదార్, అలగడప BRS గ్రామ శాఖ అధ్యక్షులు చదుర్ల శ్రీనివాస్, BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.