మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ వాస్తవ్యులైన *ప్రెస్ ఫోటోగ్రాఫర్ పొడిసేటి నాగయ్య* ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మరణించిన వార్త తెలుసుకొని నాగయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ప్రమర్శించిన *మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి
ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్,BRS మండల పార్టీ ఉపాధ్యక్షులు పద్మయ్య, మాజీ సర్పంచి చిమ్మట మదార్, అలగడప BRS గ్రామ శాఖ అధ్యక్షులు చదుర్ల శ్రీనివాస్, BRS నాయకులు తదితరులు పాల్గొన్నారు