మిర్యాలగూడ ప్రజాలహరి. తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య ది.22,23 అక్టోబర్ 2024 లలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో జరిపిన కోదాటి లక్ష్మీనర్హింహారావు (కె.యల్.) శతజయంతి, నాటికోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ముగింపు రోజు మాజీ డిజిపి హెచ్ జె దొర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మాండలిక నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు…. తడకమళ్ళ రాంచందర్ రావు, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆకుల సదానందం,అధ్యక్షుడు, సాధు శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి. తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య, తెలంగాణ. స్వర్గీయ కోదాటి లక్ష్మీ నరసింహారావు కుమార్తె సుజిత, అల్లుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.